Home » Jagan district tour
ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు