jagan mohan reddy

    ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!

    December 7, 2020 / 06:52 AM IST

    Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర

    ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ, పోలవరం వద్ద వైఎస్ఆర్ విగ్రహం!

    November 27, 2020 / 06:37 AM IST

    AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ సమక్షంలో క్యాంప్‌ ఆఫీస్‌లో మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌ చ

    ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    November 1, 2020 / 06:25 AM IST

    AP Govt formation day fete from Nov 1 : విభజన తర్వాత ఏపీలో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 2020, నవంబర్ 01 ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించ�

    2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం : మంత్రి అనిల్

    October 31, 2020 / 04:53 PM IST

    AP minister Anil kumar :  పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితుల పునరావాస బాధ్యత కూడా కేంద్రానిదేనని తెలిపారు. ఆలస్

    విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

    September 23, 2020 / 08:35 AM IST

    Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్‌ అమిత్‌షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్�

    మోడీ వీడియో కాన్ఫరెన్స్.. సీఎం జగన్ ఏమి చెప్పారంటే

    August 11, 2020 / 12:27 PM IST

    కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ పరిస్థితి తదితర వివరాలను ఆయన వెల్లడించారు. పొరు�

    కోవిడ్‌ చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు… ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు

    July 24, 2020 / 02:21 PM IST

    కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్‌ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు. కోవిడ్‌ చికిత్సకోసం వచ�

    జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో అసలు ట్విస్ట్..!

    July 23, 2020 / 08:09 PM IST

    ఎన్నికల కమిషనర్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ఈజీగా తీసుకొనేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్‌ నియామకంపై ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తిగా లేదు. ముఖ్యంగా సీఎం జగన్‌ అయితే రమేశ్‌ కుమార్‌ పట్ల ఆగ్రహంగా ఉ

    ప్రతి రైతు ఆన్‌లైన్ అమ్మకం దారుడే.. ఏపీ వ్యవసాయ మార్కెటింగ్‌కు నాలుగువేల కోట్లు..

    July 23, 2020 / 02:56 PM IST

    ప్రతి రైతు ఆన్ లైన్ అమ్మకం దారుడేనంటోంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌కు దాదాపు నాలుగువేల కోట్లు కేటాయిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సమీక్షా సమావేశంల�

    తెలుగు రాష్ట్రాల సీఎంలను కలవనున్న రానా దగ్గుబాటి!

    July 22, 2020 / 06:17 PM IST

    టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప�

10TV Telugu News