jagan mohan reddy

    CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు

    July 15, 2020 / 10:45 AM IST

    కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�

    మన ఎమ్మెల్యేలు బాగా రిచ్, ‘వేతన కోత’ను మనకన్నా బాగానే తట్టుకోగలరు

    April 1, 2020 / 08:03 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ర

    జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్

    February 17, 2020 / 03:52 PM IST

    డిప్యూటేషన్ పై ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తమ రాష్ట్రానికి తెచ్చుకునే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవడానికి జగన్ చేస�

    ఈ రాత్రికి ఢిల్లీలోనే జగన్ : అమిత్ షాతో భేటీలో ఏం చర్చిస్తారు!

    February 14, 2020 / 03:47 PM IST

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్..  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  భేటీ కానున్నారు. మండలి రద్దు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై షాతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఈ రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020)కి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్న�

    ఆ పదవిపై వైసీపీ నేతల ఆశలు… ఆవేదనలో ఆశావాహులు!

    February 4, 2020 / 02:00 PM IST

    పాదయాత్ర చేస్తున్న క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పదవిపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. జగన్‌ నుంచి హామీ పొందిన వారే చాలా మంది ఉన్నారు. అలా కాకుండా పార్ట�

    సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు

    January 24, 2020 / 10:21 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి ఒక ఉన్మాది..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా..11 మంది ముఖ్యమంత్రులను చూశా..కానీ..ఇలాంటి సీఎంను చూడలేదు..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..బండ బూతులు తిడుతున్నారంటూ టీడీపీ �

    అన్నం, పప్పుచారు, గుడ్డు కూర: మధ్యాహ్న భోజనం కోసం రూ.200కోట్లు

    January 12, 2020 / 02:51 AM IST

    ఇటీవల అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా.. జగన్ మోహన్ రెడ్డి స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలోని కొత్త మెనూ కోసం రూ. 200 �

    బాబుకైనా, జగన్‌కైనా వీరే పెద్ద ప్రమాదం!

    December 28, 2019 / 10:57 AM IST

    అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్‌ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయి�

    రాజధానిలో బాబు : GN RAO కమిటీ అంటే..జగన్ మోహన్ రెడ్డి కమిటీ

    December 23, 2019 / 10:50 AM IST

    GN RAO కమిటీకి కొత్త అర్థం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి కమిటీగా అభివర్ణించారు. ఎవరూ అడగకపోయినా..GN RAO కమిటీ వేశారని, ఈ కమిటీ నిబద్ధత ఏంటీ అని ప్రశ్నించారు. కమిటీకి జగన్ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే..జీఎన్ రావు పరీక్ష రాశారని విమర్�

    భరించడానికి మేం టీడీపీ వాళ్లం కాదు.. చిల్లరగా మాట్లాడొద్దు: పవన్ కళ్యాణ్

    November 12, 2019 / 12:19 PM IST

    జగన్ రెడ్డి వైసీపీ నాయకుడులా చిల్లరగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తు పెట్టుకుని హుందాగా మాట్లాడాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ఎలానో చిల్లరగా మాట్లాడారు మీ స్థాయ�

10TV Telugu News