-
Home » jagan mohan reddy
jagan mohan reddy
YS Jagan: జగన్ చెన్నై టూర్లో ఇంట్రెస్టింగ్ సీన్స్.. ఫ్యూచర్లో ఏం జరగనుంది?
రేపటి రాజకీయాల్లో తన ప్రభావం చూపించబోయే విజయ్ కూడా జగన్తో మంతనాలు జరిపారు.
ఒకసారి వారి దగ్గరకి వెళ్లండి.. మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు: జగన్
"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.
అటు స్థానికం.. ఇటు కోటి సంతకాలు.. వైసీపీ స్పీడేది? జగన్ జిల్లాల పర్యటన ఆలస్యమవుతుందా?
వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకూ పటిష్ఠం చేయాలని జగన్ భావిస్తున్నారట. బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పాటీ నేతల మీదే పెట్టారు.
ఓడిపోయిన సీటును తిరిగి నిలబెట్టుకునే స్కెచ్ వేస్తున్న వైసీపీ? ఆ నేతను అక్కడకు పంపుతారా?
ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని పార్టీ నేతల్లో టాక్ నడుస్తోంది.
పార్టీని వీడి వెళ్లిన నేతలకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్..! జగన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ..
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట.
అందుకే మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది: పంచుమర్తి అనురాధ
"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.
వైసీపీలో రీఎంట్రీకి ఆ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్ సుముఖంగా లేరా?
వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి. మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.
జగన్ అండ్ టీమ్ దేవుడి దగ్గర ఆటలు ఆడారు.. అందుకే దేవుడు ఇలా చేశాడు: నారా లోకేశ్
"జగన్ ఐదేళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. ఆయనకు జగన్ టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?" అని అన్నారు.
వైసీపీ కార్యకర్తల ఫ్లెక్సీలు... అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు!
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.
జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.