Home » jagan mohan reddy
"కేజీ అరటి 50 పైసలు అంటే రైతులు ఎలా బతుకుతారు? మా హయాంలో ప్రత్యేక రైళ్లల్లో అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాం" అని అన్నారు.
వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకూ పటిష్ఠం చేయాలని జగన్ భావిస్తున్నారట. బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పాటీ నేతల మీదే పెట్టారు.
ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని పార్టీ నేతల్లో టాక్ నడుస్తోంది.
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట.
"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.
వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి. మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.
"జగన్ ఐదేళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. ఆయనకు జగన్ టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?" అని అన్నారు.
మరికొందరు పార్టీని గాలికి వదిలేసి..సొంత పనులు చూసుకుంటున్నారట.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు.