jagan mohan reddy

    వైసీపీ గెలిస్తే : భూములు లాక్కుంటారని, రౌడీలు కత్తులతో తిరుగుతారని భయపెట్టారు

    April 29, 2019 / 01:42 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావన్నారు.

    జగన్ వస్తే ఘోరం జరుగుతుందని : టీడీపీకే ఓటు వేశారు

    April 17, 2019 / 09:48 AM IST

    విజయవాడ : వైసీపీ చీఫ్ జగన్.. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రమే తన ఓటమిని అంగీకరించారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నారు. 11

    AP CM జగన్ : PK జోస్యం

    April 13, 2019 / 01:26 AM IST

    APలో YCP అధికారంలోకి వస్తుందా? ఏపీకి కాబోయే సీఎం జగనేనా ? ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన సూచనలు, సలహాలు ఫలించాయా? జగన్‌ – పీకే మధ్య ఏం చర్చ జరిగింది. జగన్‌కు PK సూచించిన సూచనేంటి ? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత YCP అధినేత జగన్‌ కాస్త రిలాక్స్‌ అయ్

    లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

    April 9, 2019 / 07:51 AM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.

    దేశంలో దొంగలు ఏకమయ్యారు.. మనల్ని ఇళ్లలో ఉండనివ్వరు

    April 4, 2019 / 05:59 AM IST

    దేశంలో దొంగలు ఏకమై రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక వైపు మోదీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్.. ముగ్గురు దుష్టులూ రాష్ట్రంపై ముప్పేట దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై చేస్తున్న కుట్రలపై పోరాటాల�

    జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

    March 2, 2019 / 07:44 AM IST

    జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్న రెండు నేషనల్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్

    టీడీపీకి మరో షాక్ :  వైసీపీలోకి అమలాపురం ఎంపీ రవీంద్రబాబు

    February 18, 2019 / 05:15 AM IST

    అమలాపురం: టీడీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. మరో ఎంపీ టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… పార్టీని వీడారు. అదే వ‌రుస‌లో అమ‌లాపురం ఎంపీ పండుల �

    విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు

    February 15, 2019 / 08:27 AM IST

    హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బా�

    జగన్ హామీ : ఏపీలోనూ రైతు బంధు

    January 9, 2019 / 12:40 PM IST

    శ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింద�

    జగన్ విజయయాత్ర : వైసీపీ గెలిస్తే ఏపీలో 25 జిల్లాలు – జగన్…

    January 9, 2019 / 11:49 AM IST

    శ్రీకాకుళం : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో..ఎలాంటి పనులు చేస్తామో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ము�

10TV Telugu News