Jagan Reddy

    CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా జగన్.. నిధులు కోసం విన్నపాలు

    June 11, 2021 / 08:06 AM IST

    రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్‌ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో భేటీకానున్నారు జగన్.

    మోడీని విమర్శించిన జార్ఖండ్ సీఎంకి జగన్ కౌంటర్

    May 7, 2021 / 05:01 PM IST

    కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్ది రోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.

    షర్మిల పార్టీ ఎప్పుడంటే, లోటస్ పాండ్ దగ్గర సందడే సందడి

    February 10, 2021 / 03:59 PM IST

    Ys Jagan Sister Sharmila : లోటస్‌పాండ్‌ దగ్గర రెండో రోజు కూడా అభిమానుల సందడి నెలకొంది. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక షర్మిల రెండో రోజు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల వారిగా సమీక్షలో

    కేంద్రంపై సీఎం కేసీఆర్ గరం గరం

    July 31, 2020 / 02:25 PM IST

    రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్‌ 20 తర్వాత అపెక్స�

    అడుగడుగునా అవమానం: చంద్రబాబు ఆవేదన

    December 13, 2019 / 09:52 AM IST

    అసెంబ్లీలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిన్న నన్ను ముఖ్యమంత్రి అన్నారని అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరి తీయాలని, చెప్పుతో కొట్టాలని ప్రస్తుత సీఎం, అప

    పవన్ ట్వీట్: కాళ్లకు ఇసుక బస్తాలతో సీఎం జగన్

    November 16, 2019 / 07:08 AM IST

    జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. సీఎం కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు. దాంతో పాటు ‘175 అసెంబ్లీ స్థానా�

    అరుణ్ జైట్లీ మృతిపై కేసీఆర్, జగన్ సంతాపం

    August 24, 2019 / 08:07 AM IST

    కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ  కన్నుమూశారు. కొద్దికాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అరు

10TV Telugu News