Home » Jagananna Chedodu
మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.