Home » Jagananna Vidya Deevena Scheme. Andhrapradesh
గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) అయితే, గత ప్రభుత్వంలో �
గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్మెంట్తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు