Jagananna Vidya Kanuka

    జగన్ మెచ్చిన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందంటే?

    October 8, 2020 / 03:57 PM IST

    Jagananna vidya kanuka:కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను, జగనన్న విద్యా కానుక కిట్‌ పరిశీలిం చారు YS jagan. ఆ తర్వాత క్లాసురూంలో చిన్నారులతో ముచ్చటించారు. క్లాసురూంలో సిఎం జగన్ బెంచ్‌ని పరిశీలించిన జగన్ గ్ర

    చదువే తరగని ఆస్తి, ప్రపంచాన్ని మార్చే శక్తి.. జగనన్న విద్యాకానుక ప్రారంభించిన సీఎం జగన్.. 42లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ది

    October 8, 2020 / 12:57 PM IST

    jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని నెల్సన్ మండేలా అన్నారని జగన్ గుర్తు చ

    జగనన్న విద్యా కానుక..రూ. 650 కోట్లతో విద్యార్థులకు కిట్లు

    October 8, 2020 / 06:19 AM IST

    Jagananna Vidya Kanuka : మరో ప్రతిష్టాత్మక పథకానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో పథకాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా.. 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి క

    అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

    October 7, 2020 / 06:00 AM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ

    జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా

    October 3, 2020 / 01:16 PM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. స్టాక్ పాయింట్ లో ఉన్న జగనన్న విద్యా

    ఏపీలో అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు రీఓపెన్?

    September 28, 2020 / 03:56 PM IST

    AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవా�

    స్కూలుకెళ్లిన తొలిరోజే జగనన్న విద్యా కానుక

    May 25, 2020 / 01:44 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుకను స్కూళ్లు తెరిచిన మొదటి రోజే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్య�

10TV Telugu News