Jagannanna Vidyakanuka

    సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక : మంత్రి ఆదిమూలపు సురేశ్‌

    August 4, 2020 / 03:21 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచే ఫేజ్-2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన�

10TV Telugu News