Home » Jagannath Temple
పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన జరిగింది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి రహస్య గది తలుపు..
నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు.
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయంలోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్లెస్ డ్రెస్లు ధరించిన వ్యక్తులకు ప్రవేశం లేదని ఆలయ అధికారులు
Odisha: తన జీతితాంతం యాచించగా వచ్చిన లక్ష రూపాయల డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చింది ఒక మహిళ. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఉన్న ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి గుడి ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని ధారాదత్తం చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. వ
పూరీ జగన్నాథ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పూరీకి చెందిన సామాజిక, రాజకీ�
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.
No Covid report, Odisha governor turns back from Jagannath Temple ఒడిశా గవర్నర్ గణేశీ లాల్కు పూరీ జగన్నాథుని సన్నిధిలో అనూహ్య అనుభవం ఎదురైంది. ఆదివారం పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఒడిశా గవర్నర్ గణేశీ లాల్.. కరోనా నెగటివ్ రిపోర్టు సమర్పించని కారణంగా గుడి లోపలకు వ
Mother Wish: తల్లిదండ్రుల ఆస్తుల కోసం కొట్లాడే వాళ్లు..చంపేసే వాళ్లు ఉండడం చూస్తుంటాం. కానీ..తల్లి చివరి కోరిక కోసం ఏకంగా రూ. కోటి విలువ చేసే ఆస్తులను భగవంతుడికి విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చిన ముగ్గురు కూతుళ్ల�