Home » jagannatha Ratha Yatra
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.