Jagan's plea

    సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు: ప్రతి శుక్రవారం రావల్సిందే

    January 24, 2020 / 12:04 PM IST

    అక్రమాస్తుల కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపున కోరుతూ జగన్ వేసిన పిటీషన్‌ను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తనకు బదులు జగతి పబ్లికేషన్స్ నుంచి సహ నిందితుడు హాజరవ�

10TV Telugu News