Jagan's Requests

    విన్నపాలు వినవలె : జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు

    February 15, 2020 / 06:20 PM IST

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన జగన్ .. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించారు. అటు జగన్‌ అభ్యర్థనల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని �

10TV Telugu News