Home » Jagga Reddy
Who after Uttam ? : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో.. కొత్తవారి ఎంపిక అనివార్యమైంది. దీంతో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ను రంగంలోకి దింపింది క�
telangana congress leaders: కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జర
తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయమని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్లో ఉన్నారు. విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద�
అందరి నేతలది ఒక దారి అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రూట్ మాత్రం సెపరేట్.. తనదైన స్టయిల్లో వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా జగ్గు భాయ్ పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ�
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మార్పు ఖాయమైపోయిందా? త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ గాంధీభవన్లో అడుగు పెట్టబోతున్నారా? ఆశావహుల్లో ఎవరి స్టామినా ఏంటో తెలుసుకొనే పనిలో పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారా? హైకమాండ్ అన్వేషణలో పార్టీని నడిపించే ఘట�
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కన్ను ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పీఠంపై పడిందట. ఈ పదవికి తాను ఎలా అర్హుడినో పార్టీ అధిష్టానానికి చెబుతూ.. తనని కాదంటే ఎవరిని పీసీసీ చీఫ్గా చేస్తే బాగుంటుందోనన్న ఉచిత సలహా కూడా అధిష్టానానికి ఇచ�
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి నేతలు ఆరాట పడుతున్నారు. ఎందుకంటే…టీపీసీసీకి నూతన సారథిని నియమించనున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్లో కాక మొదలైంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ చెప్పినట్లు..కొత్త చీఫ్ ఎంపికకు కా
పార్టీ మారుతున్న వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు
సంగారెడ్డి: కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి వెనక్కితగ్గారా? ఎప్పుడూ నిప్పులు చెరిగే ఆయన... మెతకవైఖరి అవలంభిస్తున్నారా? ఆయన స్వరం ఎందుకు మారింది?