Home » Jaggampeta YCP
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్ను బుజ్జగించాలని నిర్ణయించింది.
పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యల�