Home » Jagittala District
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మోతే గ్రామంలో ఓ భూ పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఆశ్రయించారు. ఓ వివాదంలో కుల పెద్దలు తమ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారని..మాకు న