Jagtial

    ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య, జగిత్యాలలో విషాదం

    October 7, 2020 / 11:58 AM IST

    telangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివిన వెంకటేశ్‌.. ఎంసెట్‌ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో వ్�

    మానవత్వం బతికే ఉంది, కరోనా చికిత్సకు అయిన కోటి 52లక్షలు బిల్లుని మాఫీ చేసిన ఆసుపత్రి

    July 16, 2020 / 11:24 AM IST

    ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్�

    తెలంగాణలో ఐదేళ్ల బాలుడికి కరోనా, గుంటూరులో ఆపరేషన్ చేయించుకుని వచ్చాక గుర్తింపు

    April 16, 2020 / 04:11 AM IST

    తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ స�

    భార్యని కాపురానికి పంపలేదని.. మామపై అల్లుడు కాల్పులు

    February 4, 2020 / 03:00 AM IST

    జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో

    కొలంబోలో పేలుళ్లు : జగిత్యాల వాసులు క్షేమం

    April 22, 2019 / 01:14 AM IST

    పవిత్ర ఈస్టర్‌ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�

    ఈసీ క్లారిటీ : ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే.. అయితే

    April 16, 2019 / 09:20 AM IST

    హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్

    ఎండలు మండుతున్నాయి : జగిత్యాలలో @ 40.3 డిగ్రీలు

    March 16, 2019 / 12:54 AM IST

    రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 15వ �

    OMG : చావు దగ్గరకు వచ్చి ఆగింది

    February 18, 2019 / 10:29 AM IST

    ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూ�

    లాట్‌లో లూటీ : జగిత్యాలలో సెల్‌ఫోన్‌ షాపుల్లో చోరీ

    January 9, 2019 / 03:23 PM IST

    జగిత్యాల : సైలెంట్‌గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్‌లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు

10TV Telugu News