Home » Jagtial
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్పై దాడి జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామంలో నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరించకుండా జాప్�
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?
ఆకాశం నుంచి చేపల వర్షం.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.
దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ముంబై విమనాశ్రయం బయట కిడ్నాప్ కు గురైన తెలంగాణకు చెందిన శంకరయ్య కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.
ముంబై ఎయిర్ పోర్టు వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య ఆచూకి ఇంతవరకు దొరకలేదు. వారం రోజులుగా అతను కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. �
దొంగ నోట్లను మార్చేందుకు వారు వచ్చారని నిర్ధారించిన పోలీసులు...వారి దగ్గరి నుంచి 15 లక్షల దొంగనోట్లు, 3 లక్షల అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
నాగేశ్వరరావు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులకు గురి చేసేవాడని, మహిళలను శారీరకంగా లొంగదీసుకునేవాడని కాలనీ మహిళలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి నాడు నగ్నంగా తిరుగుతూ భయపెట్టే వాడని..
జాబితాపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనం వలన రోడ్డు కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారు
అవేశం అనర్ధాలకు కారణం అన్నారు పెద్దలు... కూతురు కాపురం నిలబెట్టేందుకు ఒక తండ్రి, వియ్యపు రాలిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.