-
Home » Jai Bheem scheme
Jai Bheem scheme
ప్రభుత్వం బంపరాఫర్ : మీరు స్టూడెంట్ అయితే.. లక్ష రూపాయలు గ్యారెంటీ
September 3, 2019 / 12:27 PM IST
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�