Home » Jai Sharma
కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు జాయ్ సంస్థ వ్యవస్థాపకులు జైశర్మ. డెహ్రాడూన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే 20మంది పిల్లలను దత్తత తీసుకుంది.మరో 80మంది పిల్లలను దత్తత తీసుకోనుంది.