ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తాజ్ మహల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం కలిగి ఉన్నాడన్న కారణంగా ఒక పర్యాటకుడిని అనుమతించలేదు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అతి చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయి చరిత్ర సృష్టించాడు జైపూర్ కుర్రాడు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్న 21 సంవత్సరాల మయాంక్ ప్రతాప్ సింగ్ జడ్జిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 21 ఏండ్ల మయాంక్ ప్రతాప్ �