Home » Jairam Ramesh twitter
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రేపు పాల్గోనున్నారు. మధ్యప్రదేశ్లో జరిగే యాత్రలో నాలుగు రోజులు సోదరుడు వెంట ఆమె యాత్రలో పాల్గొంటారు.