jaisankhar

    భారత్-జపాన్ మధ్య 5G ఒప్పందం ఖరారు

    October 7, 2020 / 07:26 PM IST

    India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్​, జపాన్​ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ�

    అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు…భారత్​ జోలికి రాకూడదన్న జైశంకర్

    September 12, 2020 / 07:29 PM IST

    అఫ్గానిస్థాన్​ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�

    1962 త‌ర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్

    August 27, 2020 / 05:28 PM IST

    తూర్పు ల‌డ‌ఖ్‌లో చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్పందించారు. 1962 త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డ్డ అత్యంత క్లిష్ట ప‌రిస్థితి ఇదే అని ఆయ‌న అన్నారు. 45 ఏళ్ల త‌ర్వాత చైనాతో స‌రిహ‌ద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్

10TV Telugu News