Home » Jalandhar Punjab
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)