Home » #JalpaiguriAccident
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నదిలో వరద ప్రవాహం పెరగడంతో పలువురు గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలు