Home » Jammu and Kashmir
తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు �
జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన మరోసారి కాల్పుల్లో.. ఓ స్కూల్ టీచర్ మృతి చెందారు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గం జిల్లాలో ఈ ఉగ్రదాడి జరిగింది. 36 సంవత్సరాల వయస్సున్న రజనీ బాలా.. జమ్మూ ప్రాంతంలో ఉండేవారు. కాల్పుల్లో తీవ్రగాయాలకు గురికావడంతో హాస్పిటల్ �
Terror Funding Case : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ కు పాటియాలా హౌస్ ఎన్ఐఏ ప్రత్యే కోర్టు శిక్ష ఖరారు చేసింది. వివిధ కేసులలో నేరాలు రుజువు అవటంతో రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో కఠిన కారాగార శిక్
అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
జమ్మూ-కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్గా గుర్తించారు.
అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
దాదాపు 200 మంది తీవ్రవాదులు సరిహద్దు దాటి, జమ్ము-కాశ్మీర్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఇటీవల సుంజ్వాన్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్లో బీఎస్ఎఫ్ ముమ్మర తనిఖీలు చేస్తుండగా... సొరంగం బయటపడింది.
పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్కు సంబంధించిన వ్యవహారాలపై పాక్కు....