Jammu and Kashmir

    జవాన్లకు సంతాపం : పుట్టినరోజు వేడుకలు రద్దు చేసిన సీఎం కేసీఆర్

    February 15, 2019 / 05:21 AM IST

    కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం

    పేలుడు శబ్దం 12 కిలోమీటర్ల వరకు: శక్తివంతమైన పదార్ధం 

    February 15, 2019 / 03:38 AM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�

    ఢిల్లీ, కశ్మీర్ లలో భూ ప్రకంపనలు 

    February 6, 2019 / 05:43 AM IST

    జమ్మూ కశ్మీర్‌ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో  మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి  10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�

    జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ 

    January 26, 2019 / 02:16 AM IST

    ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.

    వచ్చేస్తున్నాయ్ : మార్చిలోనే ఎన్నికలు!

    January 19, 2019 / 04:01 AM IST

    జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.

    మరో కథువా ఘటన : గిరిజన బాలికపై అమానుషం

    January 14, 2019 / 09:38 AM IST

     మరో కథువా ఘటనతో  దేశంలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. కశ్మీర్ లోని బకర్వాల్ తెగకు చెందిన  బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చంపేస్తారనే భయంతో ఈ దారుణాన్ని దాచిపెట్టిన ఆ బాలిక.. తాను మూడ�

    ఎన్ కౌంటర్: కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

    January 12, 2019 / 03:31 PM IST

    Encounter in Kulgam, two millitants killed

10TV Telugu News