Home » Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్లో బస్సులు లోయలో పడిపోవడం పరిపాటై అయిపోయాయి. ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇందుకు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంటుండగా పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకోవడం మరో కారణమౌతోంది. తాజాగా ఉద్దంపూర్ జిల్లా మజాల్తా వద
జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 
జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�
జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ వాయుసేనకు �
జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. సర
ఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా సమావేవమయ్యారు. పాక్ స్థావరాలపై మూడు ప్రాంతాలపై భారత వైమానిక దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచార�
ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ పాక్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ప్రభావం షేర్ మార్కెట్ పై పడింది. మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారుఝూమున జరిగిన సర్జికల్ ఎటాక్స్ తో ఉదయం ను�
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ సైన్యం తగిన గుణపాఠం చెప్పింది. భారత సైనికులపై పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోవాలనే మన సైన్యం వేయి కళ్లతో ఎదురు చూసింది. దానికి తగినట్లుగా భారత్ పాకిస్థాన్ పై సర