Jammu and Kashmir

    పుల్వామా అమరుల కోసం : సచిన్ ‘పుష్-అప్స్’

    February 25, 2019 / 02:10 AM IST

    పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం �

    సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ : సైన్యాన్ని తరలిస్తున్న కేంద్రం

    February 20, 2019 / 05:56 AM IST

    ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్  సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో పాక్ కాల్

    షాకింగ్ : పాక్ తో శ్రీనగర్ మేయర్ కు లింక్స్ 

    February 19, 2019 / 04:56 AM IST

    శ్రీనగర్ : పుల్వామాలో భారత సైనికులపై బాంబు దాడి ఘటనపై దేశయావత్తు అట్టుడుకుతోంది. సైనికుల మరణాలు దేశాన్ని కలచివేస్తోంది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ డిప్యూటీ మేయర్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మా

    అమర జవాన్లకు నివాళి : దేశవ్యాప్తంగా వ్యాపారుల బంద్

    February 18, 2019 / 04:12 AM IST

    ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి.  దీంతో  దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి  లావాదేవీలు జరుగబోవని

    జమ్మూకాశ్మీర్‌లో భూకంపం

    February 18, 2019 / 01:17 AM IST

    జమ్మూకాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

    నేతలకు షాక్ : వేర్పాటు వాదులకు సెక్యూరిటీ ఉపసంహరణ

    February 17, 2019 / 07:42 AM IST

    శ్రీనగర్ : పుల్వామా ఘటన అనంతరం జమ్మూ ప్రభుత్వం కొందరు వేర్పాటు వాద నేతలకు కల్పిస్తున్న భద్రత తొలగించింది. భారత్ లో ఉంటూ పరోక్షంగా పాకిస్తాన్ కు సహకరిస్తున్న 5 గురు జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద నేతలకు అక్కడి ప్రభుత్వం  భద్రత ఉపసంహరించింది. ప్

    పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

    February 16, 2019 / 10:24 AM IST

    జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

    ఉగ్రదాడి  : అమర జవానులకు ఆటోవాలా నివాళి : ఫ్రీ సర్వీస్ 

    February 16, 2019 / 05:20 AM IST

    చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది  అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో  చండీగఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. �

    టెర్రరిస్ట్ ఎటాక్ : సానియా మీర్జా పోస్టులపై ఫైర్ 

    February 16, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ :  జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయిన ఘటనపై యావత్ భారతదేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్టుల

    ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం 

    February 15, 2019 / 10:06 AM IST

    జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్

10TV Telugu News