Jammu And Srinagar

    హైఅలర్ట్ : దేశంలో 4 విమానాశ్రయాలు మూసివేత

    February 27, 2019 / 06:18 AM IST

    భారత సరిహద్దులను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. పాక్ కూడా ప్రతిదాడులకు దిగిందని.. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్, పాక్ దేశాల మధ్య పోటాపోటీ దాడులు జరుగుతుండటంతో

    బాబోయ్ మంచు వర్షం : జమ్మూ శ్రీనగర్ హైవే మూసివేత

    January 5, 2019 / 08:24 AM IST

    జమ్మూ : జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రస్తుతం భారీగా మంచుకురుస్తోంది. జమ్మూ శ్రీనగర్‌లో ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. కార్లు..చెట్లు..ఇళ్లు.

10TV Telugu News