Home » Jammu Kashmir Targeted Killing
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.