Home » Jammu Kasmir
అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ...
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�
జవాన్ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒక జవాన్ మరో ముగ్గురు జవాన్లను కాల్చా చంపేశాడు. జమ్మూ కశ్మీర్లోని ఉదమ్పూర్ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్లో 187వ సీఆర్పీఎఫ్ క్యాంప్లో బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీత్ కుమార్ అనే సీఆ