Jammu Kasmir

    Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..

    April 12, 2022 / 12:16 PM IST

    అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ...

    నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

    April 1, 2019 / 02:58 AM IST

    జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�

    జవాన్‌లపై జవాన్ కాల్పులు.. ముగ్గురు మృతి

    March 21, 2019 / 03:10 AM IST

    జవాన్‌ల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒక జవాన్ మరో ముగ్గురు జవాన్‌లను కాల్చా చంపేశాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఉదమ్‌పూర్ ప్రాంతంలోని బాటల్ బాల్లిన్‌లో 187వ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీత్ కుమార్ అనే సీఆ

10TV Telugu News