Home » Jamuna
టాలీవుడ్ సీనియర్ నటి జమున ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 25 ఏళ్ళ సినీ కెరీర్ లో 200 పైగా సినిమాల్లో నటించిన జమున.. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి మహా నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల ఆ�
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటుల సరసన నటించి అలరించిన విలక్షణ నటి 'జమున' ఈరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజే జరగనున్నాయి. అయితే..
కొన్నేళ్ల క్రితం జమున ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డులు, కేంద్రప్రభుత్వం గుర్తింపు లభించకపోవడంపై ఆమె స్పందించారు. జమున మాట్లాడుతూ.................
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున కన్ను మూసింది. మహానటి సావిత్రితో కలిసి జమున అనేక చిత్రాల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి స్నేహం సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఏ�
జమునని ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బాయ్ కాట్ చేశారు. జమున స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కొన్ని కారణాలతో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ జమునతో నటించమని అధికారికంగా ప్రకటించారు. దీంతో............
మిస్సమ్మ సినిమాలో అమాయకత్వం, అల్లరి పాత్రతో మెప్పించి, ఆ తర్వాత పొగరుబోతు, ఇగో ఉన్న క్యారెక్టర్స్ తో వరుస సినిమాలు చేసి మెప్పించింది జమున. మొదటిసారి వినాయక చవితి సినిమాలో సత్యభామ పాత్ర పోషించింది జమున. ఆ తర్వాత................
జమున సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నారు. జమునకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆమెను పలుసార్లు కలిసి తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆ సమయంలో మీరు రాజకీయాల్లోకి రావాలంటూ ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు
గత కొన్నాళ్లుగా వయోభారం సమస్యలతో బాధపడుతున్న జమున 86 ఏళ్ళ వయసులో నేడు శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు తన స్వగృహంలో మరణించారు. ఆమె వారసులు ఈ విషయాన్ని మీడియాకి తెలియచేశారు.....................
Jamuna – Balakrishna: ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లోనుండి బయటకు రావడం లేదు కానీ కాలక్షేపం కోసం పాత సినిమాలు చూస్తున్నట్లు చెప్పారు సీనియర్ నటి జమున.. చెన్నై నుండి నటి శారద అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారని అన్నారు.. అలాగే గీతాంజలి, కవిత, రోజా రమణి వంటి అల�