Home » Janagao mla muthireddy yadagiri reddy
నాపై నా కుమార్తె భూకబ్జా ఆరోపణలు చేయటం చాలా బాధకలిగిస్తోందని..చేర్యాలలో 1200 గజాల స్థలం నాకూతురు పేరునే ఉందని స్పష్టంచేశారు. హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్, ఇప్పుడు కిన్నెర గ్రాండ్ గా మారిందని అది కూడ నా కూతురు పేరుమీదనే ఉందని తెలిపారు.