Home » janagraha Deeksha
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.