జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పని చేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలన్నారు పవన్ కల్యాణ్.
జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలతో పాటు పొత్తుల అంశాలపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు పవన్ కల్యాణ్.