Home » Janasena Party Chief Pawan Kalyan
జనసేన పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, వారు అంత పెద్దతప్పు ఏమి చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వా�
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని పవన్ ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎస్సీ మిత్రులతో కలిసి త్వరలోనే తాను తాడేపల్లికి వస్తానని, రోడ్డుపై బైఠాయిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చర