Home » janasena
ఏపీలో సంచలనం రేపుతున్న సుగాలి ప్రీతి కేసులో జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దిశ
తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే
సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన�
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదంటున్నారు. సొంత జిల్లా అయినా కూడా ఇక్కడ జనసేనానిని ఆదరించలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అక్కడ నుంచ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం అనుమానాస్పదంగా తయారైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హడావుడి ఢిల్లీ పర్యటన.. అక్కడ నుంచి వచ్చాక బీజేపీ రాష్ట్ర నేత�
జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో