సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇటీవల మురళీమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ''చాలా మంది పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి తమ వల్ల కాకపోతే మధ్యలోనే వదిలేస్తారు. కానీ పవన్......
ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రశ్నిస్తే బెదిరించడం వైసీపీ నైజం అంటూ ధ్వజమెత్తారు. ''రోడ్లు లేవని ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే భయపెడుతున్నారు. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పిరికితనం నిండిన జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాల
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు.
ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుంది.
తల్లిబిడ్డల మధ్యే అభిప్రాయ బేధాలు వస్తుంటాయి.. అది సహజం అన్నారు. ఒకరి భాష, యాసను అందరూ గౌరవించాలని సూచించారు.
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్
గతంలో పవన్ తల్లి తన సొంత డబ్బు 25 లక్షలు జనసేన కోసం విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పవన్ పార్టీకోసం విరాళాలు ఇచ్చారు.........
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం, జనసేనను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ చేపట్టనున్న పర్యటనకు నూతన కాన్వాయ్ను ఇటీవలే పార్టీ నేతలు బుక్ చేశారు. ఇందుకోసం కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించారు.