Home » janasena
తాజాగా హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడాడు. (Hyper Aadi)
ప్రత్యర్థుల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండే వ్యూహం కూడా ఈ ప్రసంగంలో కనిపిస్తోందన్న చర్చ కొనసాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో పర్యటించి..ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో క్యాడర్తో చర్చించారు.
జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్కు ఇస్తారని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదని..పదే పదే చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తామంటూ చర్చకు దారి తీస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా..ఆ కమిటీ పనితీరును పరిశీలించాక..మిగతా అన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయాలని పవన్ డిసైడ్ అయ్యారట.
తెలంగాణ ప్రజలను బాధపెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు లేదా నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందన్న పొన్నం..పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Janasena : డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
మళ్లీ జనంలోకి వెళ్లాలి అనుకుంటే 100 శాతం డెడికేషన్ తో వెళ్లాలి. ఏ పార్టీలోకి వెళ్లాలి..
ఇది చాలదన్నట్లుగా మిత్రపక్షం టీడీపీ క్యాడర్ను లెక్కచేయకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం ఉంటే అంటీముట్లనట్లు వ్యవహరిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట.