-
Home » janasena
janasena
రాజకీయాల్లో పవన్ ని ఫాలో అవుతున్న విజయ్.. అదే డైలాగ్ ను మక్కీకి మక్కీ దించేశాడుగా
TVK పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ను వాడిన విజయ్(Vijay).
కేంద్ర క్యాబినెట్ బెర్త్ టీడీపీకా, జనసేనకా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ
జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనే ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించబోతున్నట్లుగా సమాచారం.
అప్పట్లో పవన్ కళ్యాణ్ తో స్టేజి మీద వైరల్ అయిన నటి.. ఇప్పుడు జనసేనలోకి..
తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో సినీ నటి నివిత జనసేన పార్టీలో చేరింది.(Nivita)
గోదావరి గట్టున నడిపించే నాయకుడు కావాలి.. ఆ రెండు సెగ్మెంట్లలో జనసైనికుల ఎదురుచూపు..!
వరద సాయం కోసం విరాళాలు సేకరించి..రూ.18 లక్షల విలువైన బియ్యం బస్తాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇంచార్జ్ను మారిస్తే గాని పార్టీ బలపడదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట జనసైనికులు.
పవన్ కల్యాణ్ తెలంగాణ ద్రోహి.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే..: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్
పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని చెప్పారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. పవన్ ని ఆయన నివాసంలో కలిశారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి బిగ్ షాక్..!
జనసేన జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారం చర్చకు రావడం, దీనిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్ అవడం జరిగాయి.
మీటింగ్లో పవన్ కల్యాణ్ మాకు చెప్పింది ఇదే- నాదెండ్ల మనోహర్
సమాజంలో చీలిక తెచ్చేందుకు వైసీపీ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే జవాబు చెప్పాల్సిందే అన్నారు.
జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్.. సీరియస్ గా మీటింగ్ మధ్యలోనే..
వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని హెచ్చరించారు. మిమల్ని, మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
సడెన్గా ఢిల్లీ టూర్.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశాలు.. పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై అనేక ఊహాగానాలు
అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏయే అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందంటున్నారు.