janasena

    ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

    March 11, 2020 / 12:36 PM IST

    ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�

    ఒంటరి పోరులో దెబ్బతిన్నాం.. ఈసారి బీజేపీతో లోకల్లో అదరగొడతాం!

    March 11, 2020 / 09:16 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్‌కు సిద్ధ

    బీజేపీతో జనసేన పొత్తు.. ఎవరికి లాభం ?

    March 6, 2020 / 05:26 PM IST

    ఆయన సినిమాలు చేసుకుంటారు.. గ్యాప్‌లో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో తెలియదు గానీ.. వీలు చిక్కితే చాలు ఢిల్లీకి వెళ్లి వచ్చేస్తుంటారు. అక్కడకెళ్లి ఏం సాధించారబ్బా అంటే మాత్రం.. చెప్పుకోవడానికి ఏముండ�

    రాజోలు వైసీపీలో వర్గపోరు.. రాపాక ఎంట్రీకి అడ్డుకట్ట?

    February 29, 2020 / 03:40 PM IST

    తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి పెదపాటి అమ్మాజీ, మాజీ ఇన్‌చార్జి బొంతు రాజేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు క�

    కొంచెం ఇష్టం..కొంచెం కష్టం: జనసేనకు దగ్గరగా లేను,దూరంగానూ లేను: రాపాక

    February 27, 2020 / 04:26 AM IST

    జనసేన పార్టీకి దూరంగానూ లేని అలాగని దగ్గరగానూ లేను అని ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27,2020)తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  అనంతరం రాపాక మాట్లాడుతూ ..ప్రభుత్వ విధానాలు తనకు నచ్చితే మద్దతునిస్తానని..�

    రంగంలోకి చిరంజీవి..? పవన్‌కు చెక్‌ చెప్పేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ 

    February 26, 2020 / 12:29 AM IST

    అందరిలోనూ ఆశలే.. కానీ అక్కడ ఉన్నవి నాలుగే. పోటీలో మాత్రం ఎందరో.. ఎవరికివ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. చాలా లెక్కలు వేయాల్సిందే. అయినా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ నాలుగింటి కోసం ఏడుగురిని లైన్లో పెట్టారు. వారిలో నుంచి నలుగురి�

    ఏం చేసిన రివర్స్.. పవన్‌ మనసులో పెద్ద పెద్ద ప్లాన్లు!

    February 20, 2020 / 04:09 PM IST

    జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు కలసిరావడం లేదనే డిస్కషన్ మొదలైంది. ఆయన ఏం చేద్దామనుకుంటే అది రివర్స్‌ అవుతోందని అంటున్నారు. ప్రశ్నించడానికి మొదలైన పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోతుందనే టాక్‌ నడుస్తోంది. అయితే పవన్�

    సైనిక్ బోర్డ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ 

    February 20, 2020 / 08:52 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చార

    ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’

    February 20, 2020 / 06:51 AM IST

    జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  ‘ఈ రోజున గ�

    సుగాలి ప్రీతి కేసులో జగన్‌ను పవన్ మెచ్చుకున్నట్లేనా!

    February 19, 2020 / 01:24 PM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. కర్నూలులోని సుగాలి ప్రీతి కేసును కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని కేసును సీబీఐకి అప్పగించింది వైసీపీ. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. ‘బాధితురాలి కుటుంబానికి న్యాయ

10TV Telugu News