-
Home » JanasenaParty
JanasenaParty
PawanKalyan: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన.. బహిరంగ సభ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అంది
దళితుల మీదే SC, ST కేసులు పెట్టడం ఆంధ్రాలోనే చూస్తున్నాం: పవన్ కళ్యాణ్
SC, ST cases:రాష్ట్రంలో సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ పోస్టింగ్లపై నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని, గిద్దలూరులో రోడ్డు బాగోలేదని అంట
జనసేనకు రాజు రాజీనామా: పార్టీకి బిగ్ లాస్.. ఆమోదించిన పవన్ కళ్యాణ్
అతనొక్కడే.. అన్నీ తానై అన్నింటా తానై.. ఒక్కడిగానే ప్రజల్లోకి వెళ్లడాన్ని ఆ పార్టీ నేతలే భరించలేక పోతున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా జనసేన పార్టీకి దూరం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పెట్టినప్పుడు కీలకంగా వ్యవహరించిన ఎందరో నేతలు దూరం అవ్�