Home » JanaSenaRythuBharosaYatra
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అంది