JanaSenaRythuBharosaYatra

    PawanKalyan: నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన.. బహిరంగ సభ

    July 16, 2022 / 11:17 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అంది

10TV Telugu News