Home » JANATA DARBAR
నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.&nb
గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ