Home » Jangareddy Gudem
కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇంటింటి తనిఖీలు చేపట్టి.. ఎక్కడా నాటు సారా దొరకలేదని ప్రకటించారు. అధికారులు చెప్తున్న దానికి, మృతుల కుటుంబసభ్యులు చెప్తున్న దానికి పొంతన లేకపోవడం, తమకు న్యాయం జరగలేదని మృతుల...
సారా మరణాలన్నీ జగన్ సర్కార్ హత్యలే అని లోకేష్(Nara Lokesh Alcohol Deaths) ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై న్యాయ విచారణ..
జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 15మంది చనిపోతే కూడా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు.(Chandrababu On Mystery Deaths)
నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు 2 లక్షల కి.మీ మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన ఏడాది పాటు షెడ్ నుంచి బయటకు తీయలేదన్నారు.
పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
Bullet Loud Silencer : బైకులపై రయ్ మంటూ సైలెన్సర్ సౌండ్ మోగిస్తూ దూసుకెళ్లే వాహనదారులు జర జాగ్రత్త.. ఇకపై ద్విచక్రవాహనదారులు రోడ్లపై సైలెన్సర్లతో భారీ శబ్దాలు చేస్తే అంతే సంగతులు.. బుల్లెట్ వాహనదారుల్లో చాలామంది భారీ శబ్దాలను చేసే సైలెన్సర్లతో రోడ్లపైక