Javan

    భారత్‌‌లో కరోనా..@142 కేసులు

    March 18, 2020 / 01:17 AM IST

    భారతో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోన�

10TV Telugu News