Home » javelin
భారత జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2024లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. శుక్రవారం నీరజ్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ