Home » Jawan Saiteja family
పారా కమాండో సాయితేజ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి.. రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు...
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పారా కమాండో సాయితేజ భౌతికకాయం కోయంబత్తూరు చేరుకుంది. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్ బేస్కు తరలించారు.
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.