jawnas

    జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక

    November 14, 2020 / 03:09 PM IST

    PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని​ జైసల్మేర్​ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బ

10TV Telugu News