Home » jayashankar bhupalapalli
నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు డ్యామ్ 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తాజాగా పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ తో తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె గ్రామానికి వెళ్లారు. చంద్రబోస్ ని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్థులు. ఊరేగించి పూలు చల్లుతూ చంద్రబోస్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. చంద్రబోస్ కి స్వాగతం చెప�